www.ntodaynews.com
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానపథకానికి కాళహస్తి భక్తుడు విరాళం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
అన్నప్రసాద వితరణకు విరాళం
రూ.1,00,116 అందజేసిన వెంకటసుబ్బారెడ్డి
తేది: 22-03-2026
శ్రీకాళహాస్తికి చెందిన శ్రీ కె. వెంకటసుబ్బారెడ్డి అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడింది.