BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 17 February 2026, 08:05 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ
17 Feb, 2026 - 08:05 PM
361 వీక్షణలు
బీసీ సింహ గర్జన మహాసభ విజయంకోసం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు పుంగనూరు: ఈ నెల 22న నిర్వహించనున్న “బీసీ సింహ గర్జన” మహాసభ విజయవంతం కావాలని కోరుతూ పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభ నేపథ్యంలో, నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ నాయకత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టి మహాసభ ఘనవిజయం సాధించాలని ప్రార్థించారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులు, కార్మికులు మరియు ప్రజలకు సభలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాయకులు మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుకు గురైన బీసీ వర్గాలు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. “బీసీ సింహ గర్జన” సభ బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కుమ్మర గిరి బాబు, నాయకులు వెంకటేష్ యాదవ్, శంకర్, గణేష్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట్ యాదవ్ కూడా పాల్గొన్నారు. #BCSinhagarjana #BCYParty #SocialJustice #Punganur #ChittoorDistrict #PoliticalMeeting #CommunityUnity Follow us on Website Facebook Instagram YouTube