BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి

తెలంగాణ
06 Feb, 2026 - 06:41 AM
232 వీక్షణలు
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ NTODAY NEWS: భువనగిరి  పదో తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ‘సి’ కేటగిరీ విద్యార్థులతో సమావేశమై, వెనుకబడిన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. రోజూ కనీసం ఒకటి లేదా రెండు సార్లు పునఃఅభ్యాసం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరంగా శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు ‘సి’ కేటగిరీ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. #BoardExams #Class10Students #EducationNews #Bhuvanagiri #SchoolInspection #StudentSuccess #AcademicPlanning #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube