www.ntodaynews.com
ట్యాంక్ బండ్పై అరుదైన నర్సరీ మేళా
తెలంగాణ
ట్యాంక్ బండ్పై అరుదైన 'నర్సరీ మేళా'
ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉన్న HMDA గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 20వ గ్రాండ్ నర్సరీ మేళా- ఆల్ ఇండియా హార్టికల్చర్ & అగ్రికల్చర్ షో సందర్శకులను అకట్టుకుంది. 31వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ మేళాలో 110కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుంచి తీసుకొచ్చిన అరుదైన, అనేక రకాల మొక్కలను ప్రజలకు ఒకే వేదికపై నిర్వాహకులు అందుబాటులో
ఉంచారు.