BREAKING
బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం విద్యార్థుల భవితవ్యానికి ఉపాధ్యాయులే పునాదులు
www.ntodaynews.com

సమస్యలు ఉంటే చెప్పండి

తెలంగాణ
29 May, 2025 - 07:03 AM
255 వీక్షణలు
సమస్యలు ఉంటే చెప్పండి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం అంకన్న గూడెం గ్రామంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులను కలిసి మాట్లాడుతూ సమస్య ఏదైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పంచాయితీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో చేసిందని అందులో భాగంగా గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం 80 లక్షల వ్యయంతో పంచాయతీలో వేయడం జరిగిందని తెలిపారు. పోలవరం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జీలుగుమిల్లి మండలానికి ఏడు కోట్ల నిధులు తీసుకువచ్చారని ప్రత్యేకంగా అంకన్నగూడెం పంచాయతీకి 80 లక్షల వ్యయం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్యే గారికి అంకన్నగూడెం పంచాయతీ పై ప్రత్యేక అభిమానం ఉందని గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube