BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:30 PM
58 వీక్షణలు

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు : పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కల సంచారం అధికమవడంతో రాత్రివేళల్లో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ యం. రాం ప్రదీప్ బుధవారం ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోతులు, కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను రాం ప్రదీప్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.