BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 25 March 2026, 09:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:30 PM
140 వీక్షణలు

తిరువూరు లో కోతులు, కుక్కల బెడదను అరికట్టాలి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు : పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కల సంచారం అధికమవడంతో రాత్రివేళల్లో బయటకు రావాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని సోషల్ యాక్టివిస్ట్ యం. రాం ప్రదీప్ బుధవారం ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కోతులు, కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్‌డీఓ ఏ. కుమార్‌ను రాం ప్రదీప్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.