BREAKING
నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
www.ntodaynews.com

తిరువూరులో భారీ చోరీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:21 PM
101 వీక్షణలు

తిరువూరులో భారీ చోరీ

తిరువూరు: తిరువూరులోని కుమ్మరి బజార్లో కాజా శ్రీహరిరావు  నివాసంలో ఘనమైన చోరీ జరిగింది. ఇంటి యజమాని వై. శ్రీహరిరావు హైదరాబాద్‌లో వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది.

చోరీకి సంబంధించిన వివరాలు:

ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లిన తరువాత, పనిమనిషి ద్వారా పోలీసులకు సమాచారం అందింది.

ఇంట్లోని బీరువాలో దాచిన 20 గ్రాముల బంగారం, 1 కేజి వెండి, 10,000 రూపాయల నగదు, అలాగే ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ బైకును కూడా దొంగలు అపహరించారు.

ముఖ్యంగా, చోరీ చేసిన దొంగలు ఎటువంటి ఆధారాలు వదిలిపెట్టకుండా, సీసీ కెమెరా ఫుటేజ్ మరియు హార్డ్వేర్ కూడా దొంగతనంతో తీసుకెళ్లారు.

సీఐ గిరిబాబు మరియు మైలవరం ఏసిపి వై. ప్రసాదరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారణ కొనసాగిస్తున్నారు.