BREAKING
వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు
www.ntodaynews.com

తిరువూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 03:19 PM
14 వీక్షణలు

తిరువూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు

శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వమే ప్రవక్త మహమ్మద్ బోధనలు: మతగురువు రిజ్వీ

తిరువూరు, ఆగస్టు 26: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు మస్జిద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ కార్యక్రమాలు నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని జామియా మస్జిద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మతగురువు రిజ్వీ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువలను వివరించారు. ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన బోధించిన మంచి సూత్రాలను నిత్యజీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు.

ఇస్లాం మతం గొప్పతనం, ప్రవక్త మహమ్మద్ జీవితం, ఆయన ఆదర్శాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.