BREAKING
వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు
www.ntodaynews.com

రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
26 Aug, 2026 - 03:21 PM
16 వీక్షణలు

 రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి

ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న వరిని సాగు చేసే రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఎన్. దుర్గేశ్వరి అన్నారు. మంగళవారం మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల వరి వంగడాలైనా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 77 15, జైశ్రీ రామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్ 44, తెలంగాణ సోనా రకాలను సాగు చేసే
రైతులు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాల న్నారు. రైతులు సొంతంగా, ఇతర మార్గా లతో విత్తనాలు పొంది సాగు చేస్తే సంబం ధిత రైతు వేదిక వద్ద స్వయంగా ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబర్ 10 లోపు నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో నమో దు చేస్తేనే ప్రభుత్వ బోనస్ రూ.500లు వర్తిస్తుందని తెలిపారు.