www.ntodaynews.com
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ గా నవీన్
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ గా నవీన్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ గా నవీన్ TG : టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్గా నియమితులైన నవీన్ పేట్టెం నేడు బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమక్షంలో కార్యక్రమం జరిగింది. నూతన సోషల్ మీడియా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు కూడా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయి సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, 2029లో 100 సీట్లతో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని
తెలిపారు.