BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జులై 16 నుంచి రూ.13,000 జమ

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:37 PM
10 వీక్షణలు

అమరావతి | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జులై 16, 17, 18 తేదీల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.

అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్, స్కీమ్ టైప్, సంవత్సరం నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చు.

అర్హత కోసం తప్పనిసరి నిబంధనలు:

బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసి ఉండాలి.

ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలి.

విద్యార్థి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి.

ప్రభుత్వం సూచించిన నిబంధనలు పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లో నిర్ణీత తేదీల్లో నేరుగా నగదు జమ కానుంది.