BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

‘తల్లికి వందనం’ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జులై 16 నుంచి రూ.13,000 జమ

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:37 PM
56 వీక్షణలు

అమరావతి | ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులకు శుభవార్త అందించింది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జులై 16, 17, 18 తేదీల్లో రూ.13,000 చొప్పున జమ చేయనుంది.

అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునే వారు https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్, స్కీమ్ టైప్, సంవత్సరం నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చు.

అర్హత కోసం తప్పనిసరి నిబంధనలు:

బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం పూర్తి చేసి ఉండాలి.

ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలి.

విద్యార్థి ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదువుతూ ఉండాలి.

ప్రభుత్వం సూచించిన నిబంధనలు పూర్తి చేసిన అర్హుల ఖాతాల్లో నిర్ణీత తేదీల్లో నేరుగా నగదు జమ కానుంది.