www.ntodaynews.com
తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు
NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రలో రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగళ్ రెడ్డి మరియు బీబీనగర్ పట్టణ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్, పాక్స్ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ లు గోలి నరేందర్ రెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్ , మాజీ ఎంపీపీ టం టం లక్ష్మయ్య మాజీ వార్డు సభ్యులు బెండ ప్రవీణ్, సామల వేణు, రోడ్డ శ్రీనివాస్, నెల్లుట్ల శ్రీశైలం మంగ లింగేష్, దాతరి రవి, నరసింహారెడ్డి, గోరుగంటి నరేష్ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టామ్ టామ్ జాంగిర్, తాళ్ల జంగయ్య, కాసుల సత్యనారాయణ, సుధాకర్, రాళ్ల బండి వెంకటేష్ గౌడ్, నారగోని మహేష్ గౌడ్, మంగ అశోక్, పంజాల శ్రీనివాస్ గౌడ్ కాసుల రఘునందన్ గౌడ్, ఎండి మోయిన్, పొట్ట వెంకటేష్, యువజన నాయకులు పంజాల వేణు గౌడ్, వేణు గౌడ్, సాయి గౌడ్ పొట్ట శరత్,కార్యకర్తలు ఇతరులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube