BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు

తెలంగాణ
11 Jul, 2025 - 11:35 PM
341 వీక్షణలు
తెలంగాణ రాష్ట్రా ప్రభుభ్వం బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రలో రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగళ్ రెడ్డి మరియు బీబీనగర్ పట్టణ అధ్యక్షులు పంజాల పెంటయ్య గౌడ్, పాక్స్ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ లు గోలి నరేందర్ రెడ్డి, పంజాల వెంకటేష్ గౌడ్ , మాజీ ఎంపీపీ టం టం లక్ష్మయ్య మాజీ వార్డు సభ్యులు బెండ ప్రవీణ్, సామల వేణు, రోడ్డ శ్రీనివాస్, నెల్లుట్ల శ్రీశైలం మంగ లింగేష్, దాతరి రవి, నరసింహారెడ్డి, గోరుగంటి నరేష్ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టామ్ టామ్ జాంగిర్, తాళ్ల జంగయ్య, కాసుల సత్యనారాయణ, సుధాకర్, రాళ్ల బండి వెంకటేష్ గౌడ్, నారగోని మహేష్ గౌడ్, మంగ అశోక్, పంజాల శ్రీనివాస్ గౌడ్ కాసుల రఘునందన్ గౌడ్, ఎండి మోయిన్, పొట్ట వెంకటేష్, యువజన నాయకులు పంజాల వేణు గౌడ్, వేణు గౌడ్, సాయి గౌడ్ పొట్ట శరత్,కార్యకర్తలు ఇతరులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube