BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 31 August 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 08:16 PM
27 వీక్షణలు

తూర్పు దిగవల్లిలో మాజీ తెలుగు రైతు అధ్యక్షుడి నూతన గృహప్రవేశం.. పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన నియోజకవర్గ మాజీ తెలుగు రైతు అధ్యక్షులు జగ్గవరపు వెంకటరెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా కలిశారు. నూతన గృహప్రవేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వెంకటరెడ్డి కుటుంబానికి అభినందనలు తెలిపారు.