BREAKING
అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి
www.ntodaynews.com

నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష

తెలంగాణ
15 Sep, 2025 - 07:18 PM
358 వీక్షణలు
ఫోక్సొ కేసులో సంచలన తీర్పునిచ్చిన నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం NTODAY NEWS: చిట్యాల నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష 30000 జరిమానా, 10 లక్షలు నష్టపరిహారం: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 8 ఏళ్ల క్రితం మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలికపై బలవంతంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే తేదీ ఫిబ్రవరి 1, 2018 న నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన మూడవ తరగతి చదివే మైనర్ బాలిక (8) ఇంట్లో టీవీ చూస్తుండగా అదే గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11, 2018 న స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఫోక్సో న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 30,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు బాదితురాలికి 10 లక్షలు నష్టపరిహారం కింద ప్రకటించింది. Follow us on Website Facebook Instagram YouTube