BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష

తెలంగాణ
15 Sep, 2025 - 07:18 PM
265 వీక్షణలు
ఫోక్సొ కేసులో సంచలన తీర్పునిచ్చిన నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం NTODAY NEWS: చిట్యాల నిందితునికి 21 ఏళ్ళ కారాగార శిక్ష 30000 జరిమానా, 10 లక్షలు నష్టపరిహారం: నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో 8 ఏళ్ల క్రితం మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల మైనర్ బాలికపై బలవంతంగా ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటనపై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం నల్గొండ ఫోక్సో ఇన్చార్జి న్యాయస్థానం నిందితునికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. వివరాల్లోకి వెళితే తేదీ ఫిబ్రవరి 1, 2018 న నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, వనిపాకల గ్రామానికి చెందిన మూడవ తరగతి చదివే మైనర్ బాలిక (8) ఇంట్లో టీవీ చూస్తుండగా అదే గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిబ్రవరి 11, 2018 న స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఫోక్సో న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి 21 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 30,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు బాదితురాలికి 10 లక్షలు నష్టపరిహారం కింద ప్రకటించింది. Follow us on Website Facebook Instagram YouTube