BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 11:57 AM
106 వీక్షణలు

ఉచిత యోగా శిక్షణ శిబిరానికి శ్రీకారం

అన్నమయ్య జిల్లా  పుంగనూరు మినీ బైపాస్ రోడ్డులోని అంబేద్కర్ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమాన్ని రోటరీ అధ్యక్షులు నాన బాల గణేష్, సెక్రటరీ సీఎస్ రాజారెడ్డి, యోగా గురువులు శ్రీమతి వనిత, జగన్మోహన్ రెడ్డి పాల్గొని యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించి శిక్షణ అందించారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుంచి అంబేద్కర్ భవనంలో

ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రోటరీ సభ్యులు కోరారు. ప్రజలు

కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్, భాస్కర్ జట్టి, అనిల్ కుమార్, శివశంకర్, నక్క వేణుగోపాల్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.