BREAKING
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య
www.ntodaynews.com

ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:42 PM
31 వీక్షణలు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మచిలీపట్నంలోని ఓ మహిళా కళాశాలలో గతంలో పనిచేసి, ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జాషువాపై ఈ ఆరోపణలు వచ్చాయి.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం మచిలీపట్నం గొడుగుపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి యువతిని పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్తను నిలదీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత యువతికి హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచి, ఘటనను బయటపెట్టినట్లు సమాచారం.