BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 06:42 PM
143 వీక్షణలు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ కామర్స్ లెక్చరర్ వ్యవహారం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

మచిలీపట్నంలోని ఓ మహిళా కళాశాలలో గతంలో పనిచేసి, ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జాషువాపై ఈ ఆరోపణలు వచ్చాయి.

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతి పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తన కోరికలు తీర్చాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం మచిలీపట్నం గొడుగుపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంటికి యువతిని పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న జాషువా భార్య అక్కడికి చేరుకుని భర్తను నిలదీసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బాధిత యువతికి హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు అండగా నిలిచి, ఘటనను బయటపెట్టినట్లు సమాచారం.