BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
11 Jan, 2026 - 03:44 AM
151 వీక్షణలు

వెల్గటూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కూస లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక

NTODAY NEWS: వెల్గటూర్ మండలం  వెల్గటూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. మొక్కట్రావుపేట గ్రామ సర్పంచ్ కూస లక్ష్మణ్ను మండల సర్పంచ్‌ల ఫోరం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని సర్పంచ్‌లందరూ ఏకాభిప్రాయంతో ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. అభినందనల వెల్లువ కూస లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో తోటి సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధికి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ఆయన అంకితభావంతో పనిచేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రులు, శ్రేయోభిలాషులు లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కూస లక్ష్మణ్ మాట్లాడుతూ, వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, సర్పంచ్‌ల ఐక్యతను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube