www.ntodaynews.com
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు రాత్రి రాజమహేంద్రవరానికి చేరుకుని అక్కడే బస చేయనున్నారు. సోమవారం నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు అందించే సౌకర్యాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.