BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 25 March 2026, 05:02 pm
Posted by : కూనురు మధు

ఉరుమడ్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
25 Mar, 2026 - 05:02 PM
373 వీక్షణలు

ఉరుమడ్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం  

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమం పండుగలా జరిగింది గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసిన చెరుకు సైదమ్మ, సైదులు దంపతులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు శాలువాతో సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా  10,016 రూపాయల నగదు బహుమతిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతగా ఉంటామని అన్నారు.​ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.