BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:33 AM
85 వీక్షణలు

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

నూజివీడు, ఏప్రిల్ 07: నూజివీడు మండలంలోని బోరవంచ గ్రామంలో 50 మంది వైసిపి కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టిడిపి లక్ష్యమని" తెలిపారు. "ప్రజల విశ్వాసంతోనే మరింత మంది టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ చేరికలు టిడిపి బలాన్ని మరింత పెంచుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు జరగవచ్చునని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.