BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:33 AM
89 వీక్షణలు

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

నూజివీడు, ఏప్రిల్ 07: నూజివీడు మండలంలోని బోరవంచ గ్రామంలో 50 మంది వైసిపి కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టిడిపి లక్ష్యమని" తెలిపారు. "ప్రజల విశ్వాసంతోనే మరింత మంది టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ చేరికలు టిడిపి బలాన్ని మరింత పెంచుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు జరగవచ్చునని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.