BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:33 AM
108 వీక్షణలు

వైసిపి నుంచి టిడిపి వైపు 50 మంది కార్యకర్తల చేరిక

నూజివీడు, ఏప్రిల్ 07: నూజివీడు మండలంలోని బోరవంచ గ్రామంలో 50 మంది వైసిపి కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారధి గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, "రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టిడిపి లక్ష్యమని" తెలిపారు. "ప్రజల విశ్వాసంతోనే మరింత మంది టిడిపి వైపు అడుగులు వేస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ చేరికలు టిడిపి బలాన్ని మరింత పెంచుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు జరగవచ్చునని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.