BREAKING
తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నోటు పుస్తకాలు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 06:58 PM
95 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ పాఠశాలలో వైస్సార్సీపీ యూజనవిభాగం తరపున విద్యాసామాగ్రి వితరణ జరిగింది. పంచాయతీలోని అన్ని గ్రామాల నుంచి యువకులు పాల్గొన్నారు. 

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్   పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారు, వారిని ప్రోత్సాహించడం కోసం వారికీ కావలసిన వస్తువులు అందచేశామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వెక్తం చేసారు . ఇలాంటి సహాయం చేసేవారు ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారని ఆశించారు. 

ఈ కార్యక్రమంలో రాగానిపల్లి వైస్సార్సీపీ అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి , సిద్దా రెడ్డి,  యూత్ వింగ్ అధ్యక్షుడు నటరాజ, మహేంద్ర , మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, నారాయణ, మంజునాథ్ పాల్గొన్నారు.