BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నోటు పుస్తకాలు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 06:58 PM
54 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ పాఠశాలలో వైస్సార్సీపీ యూజనవిభాగం తరపున విద్యాసామాగ్రి వితరణ జరిగింది. పంచాయతీలోని అన్ని గ్రామాల నుంచి యువకులు పాల్గొన్నారు. 

వైస్సార్సీపీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్   పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతున్నారు, వారిని ప్రోత్సాహించడం కోసం వారికీ కావలసిన వస్తువులు అందచేశామన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వెక్తం చేసారు . ఇలాంటి సహాయం చేసేవారు ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుతారని ఆశించారు. 

ఈ కార్యక్రమంలో రాగానిపల్లి వైస్సార్సీపీ అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి , సిద్దా రెడ్డి,  యూత్ వింగ్ అధ్యక్షుడు నటరాజ, మహేంద్ర , మధుసూదన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, నారాయణ, మంజునాథ్ పాల్గొన్నారు.