BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 09:40 PM
116 వీక్షణలు

విజయవాడ బాల భవన్ లో కామ్రేడ్ శేషగిరి ప్రధమ వర్ధంతి సభ

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ కామ్రేడ్ శేషగిరి యొక్క ప్రధమ వర్ధంతి సభలో ప్రసంగిస్తూ, మే 1 నుంచి జరగనున్న మేడే ఉత్సవాల్లో ఏఐసీసీ టీయూ కార్మికులు నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ, మోడీ పాలనలో ఉత్తర ప్రదేశ్ నోయిడాలో కార్మికుల పోరాటం చరిత్ర సృష్టించిందని, జాతీయ రహదారిపై వారి నిరసన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి అని చెప్పారు. హరినాథ్ హెచ్చరించారు, "కార్మిక లోకం తిరుగుబాటు చేస్తే పారిశ్రామిక వర్గాలు, పాలకవర్గాలు దిగిపోవాల్సి ఉంటాయి." ఆయన మోడీ పాలనపై విమర్శలు చేస్తూ, ఇరాన్ పై అమెరికా దాడులను ఆపాలని మోడీ నోరు విప్పకపోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఇంకా, రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నింటి చేరాయని అన్నారు. బిజెపి పై ఎద్దేవా చేస్తూ, బాబు, జగన్, పవన్ అనే పేర్లతో విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ భాగస్వామి పార్టీలకు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు ప్రజాస్వామ్య శక్తులతో ఐక్యంగా వచ్చే అవసరం ఉందని ఆయన సూచించారు. డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లు కలిపి 131వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ఇండియా కూటమి వామపక్షాలు ఓటు వేసాయని తెలిపారు. ఈ సభలో బుగతా బంగార్రావు, పత్తిపాటి సత్యనారాయణ, సుమతి, ఆర్ నాగమణి, తామాడ అరుణ, ఏఎస్ఎస్ రాంప్రసాద్, రాందేవ్, ఉదయ్ కిరణ్, ఈశ్వర్, వేమన లోకం, భాస్కరరావు, హుస్సేన్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.