BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
06 Aug, 2026 - 07:26 PM
134 వీక్షణలు

వ్యక్తి ఆకస్మిక మృతి : కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా ​రామన్నపేట  మండల పరిధిలోని దుబ్బాక గ్రామానికి చెందిన రేవనాల ఐలయ్య (46) అనే వ్యక్తి ఆకస్మికంగా అస్వస్థతకు గురై మృతి మృతి చెందాడు రామన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 5న  సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఐలయ్య తన భార్య పద్మ, కుమార్తె శివమణితో కలిసి దుబ్బాక రోడ్డులో ఉన్న తమ వ్యవసాయ పొలానికి వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం 5:00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ​రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఐలయ్య ఒక్కసారిగా నేలపై పడిపోయారు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై, రాత్రి 10:30 గంటల సమయంలో వెంటనే ఆయనను రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

​అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించి రాత్రి 11:00 గంటలకు ఐలయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రేవనాల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.