BREAKING
thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం thumb చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb గుడిపాల మండలం లో విషాదం
Date of Publish : 12 September 2026, 06:03 pm
Posted by : RAYI SREENIVASU

భారీగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు.. భావోద్వేగానికి గురైన బొత్స

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Rayi sreenivasu నెల్లిమర్ల నియోజకవర్గ ప్రతినిధి
12 Sep, 2026 - 06:03 PM
40 వీక్షణలు


విజయనగరం: వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైకాపా ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న సమయంలో వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇటీవల తెదేపాలో చేరిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

బొత్స భావోద్వేగానికి గురికావడంతో నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో సమావేశ ప్రాంగణం సందడిగా మారగా.. బొత్స కంటతడి పెట్టిన ఘటనతో కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది.