BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

అనంత స్వర్ణగిరిలో శ్రీపట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం

తెలంగాణ
21 Jun, 2025 - 08:12 AM
222 వీక్షణలు
అనంత స్వర్ణగిరిలో.. శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ద్వితీయ వార్షికోత్సవం NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ మరియు తుమ్మలగూడెం, మాండ్ర గ్రామాల పరిధిలో ఉన్న అనంత స్వర్ణ గిరి శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి కళ్యాణ ద్వితీయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు చండీ ఉపాసకులు కోటి దీపోత్సవ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజు శర్మ శ్రీరామదాసు సేవాసమితి అధ్యక్షులు ఉండ్రా లింగారెడ్డి బాగ్యమ్మ గార్ల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వేద పండితుల మద్య సన్నాయి మరియు హనుమాన్ భజన భక్త బృందంచే సంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని.ఆదివారం రోజున ఉదయం నుండి మాహా సుదర్శన హోమం, పూర్ణాహుతి బలిహరణ, మంగళ శాసనములు తోపాటు విష్ణు సహస్రనామాలు, స్తోత్ర పారాయణం, ఉత్సవ ప్రధాన హోమం, పూర్ణాహుతి విన్నపాలు, మంగళ శాసనములు లాంటివి జరుగుతాయి అధిక సంఖ్యలో విచ్చేసిన జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు, మనీ, యాట వెంకన్న, వర్రే నరసింహ, సామజిక కార్యకర్త వేముల సైదులు, కొనతం కృష్ణారెడ్డి, యనాల నర్సి రెడ్డీ, దంతూరి లింగయ్య, సత్తయ్య, నల్ల ప్రకాశ్ రెడ్డి, నర్శి రెడ్డీ, తదితరుల మహిళలు అధిక  పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube