100 kv ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభించిన చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
19వ వార్డు, 12వ వార్డులో 100 kv ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభించిన
చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ 12వ వార్డులో ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ గారు, మంగళవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు పిల్లలమరి మధుసూదన్ పాక చిరంజీవి, దేప రాజు, ఉడుగు శీను, డిసిసి సెక్రటరీ లింగస్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, ఎస్ కే జానీ బాబు, మలిగే మల్లేష్ వర్కాల రాము గౌడ్, చింతకింది గణేష్ , శ్రీకాంత్ ,పందుల రాజేష్, ఇప్ప వెంకటేష్, సంతోష్ ,రవితేజ, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.,