BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:42 PM
16 వీక్షణలు

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాలు ఆసక్తికర ఘట్టానికి వేదిక అయ్యాయి. కవల పిల్లలైన శ్రీరామ్, లోకేష్ ఇద్దరూ ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మండలానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తిరుమలగిరి సాగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు, తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.

ఒకే విధంగా చదివి, ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ ట్విన్స్ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.