BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:42 PM
42 వీక్షణలు

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాలు ఆసక్తికర ఘట్టానికి వేదిక అయ్యాయి. కవల పిల్లలైన శ్రీరామ్, లోకేష్ ఇద్దరూ ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మండలానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తిరుమలగిరి సాగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు, తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.

ఒకే విధంగా చదివి, ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ ట్విన్స్ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.