BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:42 PM
71 వీక్షణలు

10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు

నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో 10వ తరగతి ఫలితాలు ఆసక్తికర ఘట్టానికి వేదిక అయ్యాయి. కవల పిల్లలైన శ్రీరామ్, లోకేష్ ఇద్దరూ ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మండలానికి చెందిన గుడిపాటి రామలింగం కుమారులైన ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగి, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తిరుమలగిరి సాగర్‌లోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు, తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రత్యేకత చాటుకున్నారు.

ఒకే విధంగా చదివి, ఒకే లక్ష్యంతో ముందుకు సాగిన ఈ ట్విన్స్ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.