BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా జనార్ధనవరం గ్రామం ఫులేనగర్ లో వైభవంగా జయంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 09:05 PM
254 వీక్షణలు

135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా జనార్ధనవరం గ్రామం ఫులేనగర్ లో వైభవంగా జయంతి సంబరాలు  

అంబేడ్కర్ యువజనసంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ కొత్తపల్లి మురళి, ముఖ్య అతిథిగా చాట్రాయి సబ్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ హాజరయ్యారు.

జనార్ధనవరం గ్రామంలోని ఫులేనగర్ లో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 135వ అంబేద్కర్ జయంతి సందర్బంగా యువతకు అంబేద్కర్ సందేశాన్ని పంచుతూ, సంఘంలో సమానత్వం, అఖండభావం కలగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది.