BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 28 August 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేటలో హైటెన్షన్‌.. మృతుల కుటుంబాల ఆందోళన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందలేదని నిరసన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
57 వీక్షణలు

చిలకలూరిపేటలో నిన్న రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా తమ వద్దకు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే తమ వద్దకు రాకపోతే మృతదేహాలతో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాల ఆందోళన నేపథ్యంలో చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.