BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

1.960 కేజీల గంజాయి పట్టివేత

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
27 Aug, 2026 - 07:40 AM
5 వీక్షణలు

1.960 కేజీల గంజాయి పట్టివేత

మేడ్చల్/ఘట్కేసర్:

నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎక్సెజ్
టాస్క్ ఫోర్స్ అధికారులు రెట్టు చేశారు. నాగ్ పూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రైవేటు బస్సుల్లో
గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఎక్సెజ్ టాస్క్ఫోర్స్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. 'బుధవారం తెల్లవారుజామున గుండ్లపో చంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్ సమీపంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన మొహమ్మద్ ఖాదర్ (46) బ్యాగు తనిఖీ చేయగా అందులో అయిదు ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 5 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీని విలువ రూ.2.5 లక్షలు ఉంటుంది. అధికారులు సరుకును సీజ్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
1.960 కేజీల గంజాయి పట్టివేత
ఎన్ఎఫ్సీ నగర్లో 1.960 కేజీల గంజాయిని ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్ఎఫ్సీ నగర్ లోని ప్లాట్ నంబర్ 177, శ్రీనివాస కాలనీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం అందడంతో బుధవారం ఎక్సెజ్ సీఐ రవి, సిబ్బంది కలిసి దాడి చేశారు. దాడిలో మాధవ్ నిఖిల్ (23) వద్ద 1.960 కేజీల గంజాయి లభించింది. నిఖిల్ను అదుపులోకి తీసుకున్న ఎక్సెజ్ పోలీసులు, మోటార్ సైకిల్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకు న్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.