www.ntodaynews.com
42వ జాతీయ రహదారి హైవేపై రోడ్డు ప్రమాదం.
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపాన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కూడలిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఒకరు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మృతుడిని పట్రపల్లెకు చెందిన సుబ్బన్నగా స్థానికులు గుర్తించారు. ప్రమాదం విషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.