BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తెలంగాణ
16 Jan, 2026 - 09:04 AM
139 వీక్షణలు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

-చిట్యాల ఎమ్మార్వోకు వినతిపత్రం NTODAY NEWS: చిట్యాల మండలం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ చిట్యాల ఎమ్మార్వో విజయకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, ఎడ్ల మహలింగం మాట్లాడుతూ — ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలి అని కోరారు. ముఖ్య డిమాండ్లు: జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం కూడా దాటకపోవడం వారు ఎంత వెనుకబడ్డారో సూచిస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని గుర్తు చేశారు. అందువల్ల ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మనీల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. #BCReservation #42PercentReservation #MunicipalElections #SocialJustice #BCDeclaration #LocalBodyElections #Chityala #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube