BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

తెలంగాణ
16 Jan, 2026 - 09:04 AM
40 వీక్షణలు

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

-చిట్యాల ఎమ్మార్వోకు వినతిపత్రం NTODAY NEWS: చిట్యాల మండలం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ చిట్యాల ఎమ్మార్వో విజయకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, ఎడ్ల మహలింగం మాట్లాడుతూ — ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలి అని కోరారు. ముఖ్య డిమాండ్లు: జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం కూడా దాటకపోవడం వారు ఎంత వెనుకబడ్డారో సూచిస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని గుర్తు చేశారు. అందువల్ల ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మనీల్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. #BCReservation #42PercentReservation #MunicipalElections #SocialJustice #BCDeclaration #LocalBodyElections #Chityala #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube