BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

పుల్వామా అమరవీరులకు వెల్గటూర్‌లో ఘన నివాళి

తెలంగాణ
14 Feb, 2026 - 08:08 AM
93 వీక్షణలు
పుల్వామా అమరవీరులకు వెల్గటూర్‌లో ఘన నివాళి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్ల స్మరణార్థం వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం నివాళి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాన్ని మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే జవాన్ల త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. అనంతరం “భారత్ మాతా కీ జై”, “అమరవీరులకు జోహార్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ, వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, కస్తూరి సుమలత, మల్లేష్ పాల్గొన్నారు. అలాగే బందెల ఉదయ్, పెద్దూరి భరత్, వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, బొడ్డు సంతోష్, గాలిపెల్లి మహేష్, నరేష్, బోడకుంటి తిరుపతి, రేగుంట నర్సయ్య, లకుమల్ల సాయి, మెరుగు ప్రవీణ్, గుమ్ముల తిరుమలేశ్, పల్లపు నవీన్, బోరే మహేష్, పందిరి వెంకటేష్ తదితరులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #PulwamaMartyrs #Velgatoor #CandleMarch #Tribute #IndianArmy Follow us on Website Facebook Instagram YouTube