BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పుల్వామా అమరవీరులకు వెల్గటూర్‌లో ఘన నివాళి

తెలంగాణ
14 Feb, 2026 - 08:08 AM
177 వీక్షణలు
పుల్వామా అమరవీరులకు వెల్గటూర్‌లో ఘన నివాళి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన జవాన్ల స్మరణార్థం వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం నివాళి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాన్ని మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడే జవాన్ల త్యాగం అమూల్యమని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. అనంతరం “భారత్ మాతా కీ జై”, “అమరవీరులకు జోహార్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ, వార్డ్ సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, కస్తూరి సుమలత, మల్లేష్ పాల్గొన్నారు. అలాగే బందెల ఉదయ్, పెద్దూరి భరత్, వెలగందుల సంతోష్, గుమ్ముల అజయ్, బొడ్డు సంతోష్, గాలిపెల్లి మహేష్, నరేష్, బోడకుంటి తిరుపతి, రేగుంట నర్సయ్య, లకుమల్ల సాయి, మెరుగు ప్రవీణ్, గుమ్ముల తిరుమలేశ్, పల్లపు నవీన్, బోరే మహేష్, పందిరి వెంకటేష్ తదితరులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #PulwamaMartyrs #Velgatoor #CandleMarch #Tribute #IndianArmy Follow us on Website Facebook Instagram YouTube