BREAKING
రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి రైతులకు అందుబాటులోకి కొనుగోలు కేంద్రం మెగావత్ శాంతాబాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి బస్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం పిండం తినిపించేందుకు కాకిని కొనుగోలు చేసిన కుటుంబం! దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్ బూరుగుగూడెం గ్రామంలో జీసస్ కృప రైస్ మిల్ ఆవరణలో ఘనమైన కుటుంబ ప్రార్థనా కార్యక్రమం నేడు సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం, ఉచిత వైద్య శిబిరం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
www.ntodaynews.com

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 09:08 AM
61 వీక్షణలు

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం --బట్కీర్ బీరప్ప

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్  కూతురు వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ఆడపడుచు కట్నం కింద గ్రామ సర్పంచ్ బట్కిర్ జ్యోతి బీరప్ప 5,000/- రూపాయలు,ఉప సర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి 3,000/- రూపాయలు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సల్ల నరసింహ 2,000/- వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందించడమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు గ్రామ అభివృద్ధికి నిరంతరం ప్రజాసేవలో ఉండడమే నా జీవిత లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు సయ్యద్ మౌలానా పాషా, గంగరబోయిన ఉపేందర్ ముదిరాజ్, అరిగే సాయి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు