BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 09:08 AM
212 వీక్షణలు

ఆడపడుచు కట్నం కింద 10,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం --బట్కీర్ బీరప్ప

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్  కూతురు వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి ఆడపడుచు కట్నం కింద గ్రామ సర్పంచ్ బట్కిర్ జ్యోతి బీరప్ప 5,000/- రూపాయలు,ఉప సర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి 3,000/- రూపాయలు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సల్ల నరసింహ 2,000/- వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందించడమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు గ్రామ అభివృద్ధికి నిరంతరం ప్రజాసేవలో ఉండడమే నా జీవిత లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు సయ్యద్ మౌలానా పాషా, గంగరబోయిన ఉపేందర్ ముదిరాజ్, అరిగే సాయి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు