BREAKING
భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
www.ntodaynews.com

ఆగస్టు 4 నుంచి నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రారంభం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:15 PM
14 వీక్షణలు

ఆగస్టు 4 నుంచి నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక ప్రకటన వెలువడింది. 2026-27 విద్యా సంవత్సరానికి నీట్ యూజీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.

జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఆల్ ఇండియా కోటా (15%) సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర కోటా (85%) సీట్ల తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరగనుంది.

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ నమోదు, కళాశాలల ఎంపిక, సీట్ల కేటాయింపు, ధ్రువపత్రాల పరిశీలన, కళాశాలల్లో చేరిక వంటి దశలు ఉంటాయి. విద్యార్థులు నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఈ విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల తరగతులు సెప్టెంబరు 8 నుంచి ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల కేటాయింపు వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు.