BREAKING
​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:24 PM
16 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగంపై రవాణాశాఖ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేసింది. గంటకు 80 కిలోమీటర్లకు మించకుండా బస్సులు నడవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ స్పీడ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వేగ నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేసేలా ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి బస్సు ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

రవాణాశాఖ చర్యలతో ఇప్పటివరకు 1,660 ప్రైవేట్ బస్సులు నియమావళికి లోబడి నడుస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.