BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:24 PM
28 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిబంధనలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగంపై రవాణాశాఖ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేసింది. గంటకు 80 కిలోమీటర్లకు మించకుండా బస్సులు నడవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ స్పీడ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వేగ నియంత్రణ పరికరాలు సక్రమంగా పనిచేసేలా ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి బస్సు ప్రయాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

రవాణాశాఖ చర్యలతో ఇప్పటివరకు 1,660 ప్రైవేట్ బస్సులు నియమావళికి లోబడి నడుస్తున్నాయి. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.