BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 06:10 PM
54 వీక్షణలు

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

  • ​రూ. 10 లక్షల అప్పు.. లోన్ రికవరీ ఏజెంట్ నిలదీయడంతో మనస్తాపం

ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం వల్ల సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు, లోన్లు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ (41) అనే వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు లక్ష్మారెడ్డిపేట/లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన మహేష్ చేసిన అప్పులు తీరకపోగా, బుధవారం నాడు లోన్ రికవరీ వ్యక్తి వచ్చి బకాయిల విషయమై అందరి ముందూ నిలదీయడంతో తీవ్ర అవమానానికి, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ మనస్తాపంతోనే అతను లక్షెట్టిపేట పట్టణంలోని ఒక బిర్యానీ పాయింట్‌లోకి వెళ్లి అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం