BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 06:10 PM
88 వీక్షణలు

​ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం: అప్పుల బాధతో బిర్యానీ పాయింట్‌లో వ్యక్తి ఆత్మహత్య

  • ​రూ. 10 లక్షల అప్పు.. లోన్ రికవరీ ఏజెంట్ నిలదీయడంతో మనస్తాపం

ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనం వల్ల సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు, లోన్లు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్ (41) అనే వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు లక్ష్మారెడ్డిపేట/లక్షెట్టిపేట ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన మహేష్ చేసిన అప్పులు తీరకపోగా, బుధవారం నాడు లోన్ రికవరీ వ్యక్తి వచ్చి బకాయిల విషయమై అందరి ముందూ నిలదీయడంతో తీవ్ర అవమానానికి, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ మనస్తాపంతోనే అతను లక్షెట్టిపేట పట్టణంలోని ఒక బిర్యానీ పాయింట్‌లోకి వెళ్లి అక్కడ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని సమాచారం