BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Apr, 2026 - 03:20 PM
146 వీక్షణలు

ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని డిమాండ్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశంలో, తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో వయోవృద్ధులకు గతంలో అమల్లో ఉన్న ప్రయాణ రాయితీలను వెంటనే పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొంటూనే, అదే విధంగా వయోవృద్ధుల పట్ల కూడా ప్రభుత్వం సమాన దృష్టి సారించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గజెల్లి వెంకటయ్య, జెట్టి మురహరి, ఆర్. రాజన్న, ఆది రాజయ్య, మాదరబోయిన మల్లేష్, గుజ్జ శంకర్, ముత్యాల రాయమల్లు, గుజ్జ మల్లేష్, సల్లూరు గణపతి తదితరులు పాల్గొని, సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో సహా రాష్ట్రంలోని వయోవృద్ధులందరికీ ఈ రాయితీ సౌకర్యాన్ని వెంటనే వర్తింపజేయాలని నినదించారు