BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఆవేశంలో నిర్ణయాలు వద్దు – చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 02:39 PM
44 వీక్షణలు

ఆవేశంలో నిర్ణయాలు వద్దు – చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఎస్సై డి. రామకృష్ణ కీలక సూచనలు చేశారు. పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పరీక్ష ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా నిరుత్సాహానికి లోనవ్వకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మళ్లీ రాసి విజయాన్ని సాధించే అవకాశం ఉందని తెలిపారు.

క్షణిక నిరాశ లేదా ఆవేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని, జీవితం ఎంతో విలువైనదని ఆయన స్పష్టం చేశారు. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు గుర్తుచేశారు.

అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలపై అధిక ఒత్తిడి చేయకుండా, ఫలితాలు ఎలా వచ్చినా వారికి అండగా నిలవాలని సూచించారు. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండేలా ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.