BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 06:20 PM
38 వీక్షణలు

అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం

20 సంవత్సరాల పాత రోడ్డు, శాసనసభ్యులు శ్రీ సొంగారోషన్ కుమార్ ప్రత్యేక దృష్టితో నేడు అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా, తమ గ్రామ అభివృద్ధికి సహకరించినందుకు కొణిజర్ల యూత్ వారు శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను ఆధ్వర్యంలో, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను ఘనంగా సన్మానించారు.

కొణిజర్ల గ్రామం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉండగా, శాసనసభ్యుల దూరదృష్టి, కృషితో ఈ గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. లింగపాలెం నుండి ధర్మాజీగూడెం వరకు కొణిజర్ల మీదుగా రూ. 3.75 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం, రూ. 23 లక్షలతో డ్రైన్స్ నిర్మాణం, రూ. 40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదనంగా, సుమారు రూ. 2,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది.

ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కృతజ్ఞతగా, కొణిజర్ల యూత్ శాసనసభ్యులను సత్కరించారు. అలాగే, మై టీడీపీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న భూత్ ఇంచార్జ్ పొదిల రాజు మరియు కో-ఇంచార్జ్‌లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి నుండి అందిన ప్రశంసా పత్రాలు, టీ-షర్టులను శాసనసభ్యులు అందజేసి అభినందించారు.

గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్న శాసనసభ్యులపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతోంది.