BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

పదవీ విరమణ ఉపాధ్యాయులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Jul, 2026 - 09:04 PM
5 వీక్షణలు

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తికి ఘన సన్మానం
మట్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం

అన్నమయ్య జిల్లా | రామసముద్రం | N Today News

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మట్లవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన కృష్ణమూర్తి పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ నాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల కమిటీ చైర్మన్ టి. కృష్ణప్ప, ఎంఈవో-1 హేమలత, ఎంఈవో-2 ఆంజనేయులు, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు, ఇందిర, రమేష్ బాబు, రాజు, మండల ఉపాధ్యాయులు, ఎస్‌టీయూ నాయకులు అయూబ్ ఖాన్, మురళి, రమాదేవి, సుబ్బారెడ్డి, నర్సింహులు, మహీధర్ రావు, మహీధర్ రెడ్డి, సీఆర్‌పీ దామోదర్, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొని కృష్ణమూర్తిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో సేవలందించి ఎందరో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన అందించిన విద్యా సేవలను గుర్తు చేసుకుంటూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమం అనంతరం సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు కృష్ణమూర్తికి వీడ్కోలు పలికారు.

#Annamayya #Ramasamudram #Education #Retirement #NTodayNews