BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Jul, 2026 - 08:58 PM
5 వీక్షణలు

పుంగనూరు లో మాజీ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ (CAPF) సభ్యుల సమావేశం..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, రాంపల్లి లోని  మాజీ సైనిక సంక్షేమ సంఘ భవనం లో మాజీ సెంట్రల్ ఫారా మిలిటరీ ఫోర్స్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మాజీ సెంట్రల్ పారా మిలిటరీ  సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే విధి నిర్వహణ లో అమరులైన CAPF భార్య పిల్లలు లు, CGHS డిస్పెన్సరీ హాస్పిటల్ గురించి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విద్య గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఎప్పుడైనా సమావేశం అవ్వాలంటే మదనపల్లి  పీలేరు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పుంగనూరు లోనే ప్రారంభించడం చాలా సంతోషం గా వున్నదని సభ్యులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో అన్నమయ్య  జిల్లా అసోసియేషన్ సభ్యులు ఇన్స్పెక్టర్ P. రామచంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి,  ప్రశాంత్ రెడ్డి, ఆది నారాయణ,అలాగే పుంగనూరు అసోసియేషన్ సభ్యులు వెంకటరత్నం శెట్టి, సుబ్రహ్మణ్యం రాజు, నందేశ్వర్, జయ చంద్ర రెడ్డి, చoగారెడ్డి, వేణుగోపాల్, చెంగప్ప, పరామశివయ్య, కృష్ణప్ప, జగదీష్ రాజు, పురుషోత్తం, రెడ్డప్ప, అడన్ రెడ్డి, అమరనాథ గుప్త, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.