BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

అభివృద్ధి.. సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
5 వీక్షణలు

సుప్రియన్ పేటలో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ కార్యక్రమం

నగరం: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన నినాదమని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. నగరంలోని సుప్రియన్ పేటలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం” కార్యక్రమంలో వారు పాల్గొని ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, స్త్రీ శక్తి పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం తదితర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అనంతరం సుప్రియన్ పేటలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నాయకులు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు తాటి అప్పారావు, గ్రంథాలయ చైర్మన్ తనగల అనిల్, సొసైటీ చైర్మన్ తిరుమెల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు