BREAKING
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై నాగరాజుకు ఏసీబీ షాక్..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!! కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీసన్ ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌
www.ntodaynews.com

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:24 PM
20 వీక్షణలు

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రధాన ఆధారాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 39.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ స్థాయి 810 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 817.7 అడుగుల వద్ద నమోదైంది.

అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా నీటి మట్టం 524 అడుగులకు చేరింది.

ఇక పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.42 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.

వర్షాలు ఆలస్యమైతే సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.