BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:24 PM
80 వీక్షణలు

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రధాన ఆధారాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 39.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ స్థాయి 810 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 817.7 అడుగుల వద్ద నమోదైంది.

అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా నీటి మట్టం 524 అడుగులకు చేరింది.

ఇక పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.42 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.

వర్షాలు ఆలస్యమైతే సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.