BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:24 PM
125 వీక్షణలు

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రధాన ఆధారాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 39.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ స్థాయి 810 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 817.7 అడుగుల వద్ద నమోదైంది.

అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా నీటి మట్టం 524 అడుగులకు చేరింది.

ఇక పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.42 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.

వర్షాలు ఆలస్యమైతే సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.