BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 19 July 2026, 01:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 01:37 PM
83 వీక్షణలు

అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీ స్వాధీనం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు

ఏలూరు జిల్లా, చింతలపూడి, జూలై 19: అక్రమ ఇసుక రవాణాపై చింతలపూడి పోలీసులు చర్యలు చేపట్టారు. రేచర్ల సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని ఆదివారం ఎస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, లారీలో నిబంధనల ప్రకారం 28 టన్నుల ఇసుక మాత్రమే ఉండాల్సి ఉండగా, అదనంగా సుమారు 15 టన్నులు లోడ్ చేసి మొత్తం 43 టన్నులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో లారీని స్వాధీనం చేసుకుని చింతలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న లారీని తదుపరి చర్యల కోసం రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించనున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సతీష్ హెచ్చరించారు.