BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Jul, 2026 - 09:48 PM
66 వీక్షణలు

ఒకే దేశం – ఒకే ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధం

న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో ఒకే దేశం – ఒకే ఎన్నిక (వన్ నేషన్, వన్ ఎలక్షన్) విధానాన్ని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటే కనీసం ఆరు నెలల ముందుగానే సమాచారం అందిస్తే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయగలమని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఈ విధానానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ 2028లో ఆమోదిస్తే, 2029 నుంచే అమలు చేసేందుకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేసింది.

దేశ ఎన్నికల వ్యవస్థలో ప్రతిపాదిత అతిపెద్ద సంస్కరణలలో ఒకటిగా భావిస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక విధానం అమలుకు ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రకటన కీలక పరిణామంగా భావిస్తున్నారు.