హైదరాబాద్ నగర శివారుల్లో. కిలో సీతాఫలాలు రూ.150
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ నగర శివారుల్లో. కిలో సీతాఫలాలు రూ.150
హైదరాబాద్ నగర శివారుల్లో సీతాఫలాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉప్పల్, బొంగుళూరు గేట్, వరంగల్, శ్రీశైలం హైవే రోడ్ల పక్కన వ్యాపారులు వీటిని విరివిగా విక్రయిస్తున్నారు. సీజనల్ పండు కావడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో సీతాఫలాలు
రూ.100 నుంచి రూ.150 వరకు ధర పలుకుతున్నాయి. అయితే, గతంతో పోలిస్తే దిగుబడి తగ్గి డిమాండ్కు సరిపడా పంట రావడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.