BREAKING
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు
www.ntodaynews.com

ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదింపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Apr, 2026 - 08:09 PM
99 వీక్షణలు

ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాల చోరీ కేసు ఛేదింపు

ఏలూరు: ఏలూరు బస్టాండ్ వద్ద 14 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైన కేసును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, ఆమె వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం 14 కాసుల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.

కేసు వివరాలు

తేదీ: 23.03.2026

స్థలం: ఏలూరు బస్టాండ్

భాదితురాలు: మచిలీపట్నానికి చెందిన కోసి కృష్ణవేణి, తన కుమార్తెతో కలిసి రాజమండ్రి నుండి మచిలీపట్నం వెళ్తుండగా, బస్టాండ్‌లో బస్సు మారుతున్న సమయంలో ఆమె చేతి బ్యాగులోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

పోలీసుల చర్యలు

ఈ విషయాన్ని ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన భాదితురాలి బంగారు ఆభరణాలను రికవరీ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటుచేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా ఆధారాలు ఉపయోగించి నిందితురాలను పట్టుకున్నారు.

నిందితురాలివారి వివరాలు

నిందితురాలిగా ముప్పవరపు సత్యనారాయణమ్మ (62) ను గుర్తించారు. ఆమె కాటేరు గ్రామం, తూర్పు గోదావరి జిల్లా కు చెందిన మహిళ.

రికవరీ చేసిన ఆభరణాలు

బంగారు హారం

నెక్లేసు

బ్రాస్లెట్

మాటీలు

మూడు జతల చెవి దిద్దులు

రెండు ఉంగరాలు

పోలీసుల సూచన

ఈ సందర్భంగా ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు తెలిపారు, ప్రజలు రద్దీ ప్రదేశాలలో తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పోలీసుల ప్రశంసలు

ఈ కేసు ఛేదింపు విధానంపై ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మరియు ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర రావు పోలీసు సిబ్బందిని అభినందించారు.

పోలీసుల అవగాహన మరియు వేగవంతమైన చర్యలతో చోరీ కేసు త్వరగా ఛేదించబడింది.