BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

డ్వాక్రా మహిళలకు ఉచిత ఎగ్ కార్ట్స్.. స్వయం ఉపాధికి ప్రభుత్వం చేయూత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
58 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం మరో ఉపాధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచితంగా ఎగ్ కార్ట్స్ పంపిణీ చేపట్టింది.

ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు సుమారు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కార్ట్ ద్వారా గుడ్ల విక్రయ వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమంతో మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడంతో పాటు నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం సంపాదించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది.