BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

నేటితో ముగియనున్న ఓటర్ల ఎన్యూమరేషన్.. గడువు పొడిగింపునకు లేఖ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 12:47 PM
7 వీక్షణలు

అమరావతి, జులై 14: రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించని ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 98.32 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మిగిలిన అర్హులైన ఓటర్లు కూడా తమ వివరాలను వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, జిల్లా కలెక్టర్ల సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ఎన్యూమరేషన్ గడువును మరో 10 రోజులు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపించారు.

గడువు పొడిగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఇంకా ఫారం సమర్పించని ఓటర్లు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.